Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయండి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (18:38 IST)
కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. మోదుగు ఆకులో భోజనం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
కార్తీక మాసంలో తలస్నానం, తులసి, ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు, దీపారాధనలు, ఉపవాసాలు, వనభోజనాలు చేయాలి. అయితే ఈ మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, నువ్వులు, వంకాయ, గుమ్మడికాయతో చేయబడిన పదార్థాలను స్వీకరించకూడదు. అలాగే భోజనాలు చేయడానికిగాను లోహ సంబంధమైన కంచాలు ఉపయోగించకూడదనేది ఒక నియమం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments