భయానికి లోనైనప్పుడు... ఇలా దుర్గాదేవిని స్మరించండి.

Webdunia
శనివారం, 27 సెప్టెంబరు 2014 (16:10 IST)
భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది.

అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం వలన దారిద్ర్యం ... దుఃఖం నశించడమే కాదు, భయం కూడా నివారించబడుతుంది అందుచేత నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని రోజూ పూజించే వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
ముఖ్యంగా భయానికి లోనైనప్పుడు '' సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ... భయోభ్య స్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే'' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన భయమనేది దూరమవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్టదరిద్రాలతో సర్వనాశనం అవుతారు: యూ ట్యూబర్ అన్వేష్

హిజ్రాలకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... వంద శాతం రాయితీతో రుణాలు

Kavitha: 2025 సంవత్సరం నాకు చాలా చెడు సంవత్సరం.. కల్వకుంట్ల కవిత

అమెరికాలో మంచి ఉద్యోగం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడికి గుండెపోటు

అక్రమంగా జింక మాంసం వ్యాపారం.. రెడ్ హ్యాండెడ్‌గా వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మీనరాశికి ఆదాయం-14

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కుంభరాశికి సంవత్సరం శుభ ఫలితాలు

2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మకరరాశికి ఈ సంవత్సరం యోగదాయకం

27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

Show comments