భయానికి లోనైనప్పుడు... ఇలా దుర్గాదేవిని స్మరించండి.

Webdunia
శనివారం, 27 సెప్టెంబరు 2014 (16:10 IST)
భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది.

అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం వలన దారిద్ర్యం ... దుఃఖం నశించడమే కాదు, భయం కూడా నివారించబడుతుంది అందుచేత నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని రోజూ పూజించే వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
ముఖ్యంగా భయానికి లోనైనప్పుడు '' సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ... భయోభ్య స్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే'' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన భయమనేది దూరమవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నైలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. హాస్టల్స్ మూసివేత.. నో ఆమ్లెట్.. ఒకే చట్నీ.. ఆ పొయ్యిలతో..?

కష్టకాలంలో బంగ్లాదేశ్‌కు భారత్ చేయూత.. షేక్ హసీనా పైప్‌లైన్ నుంచి 5,000 టన్నుల డీజిల్‌ సరఫరా

ఇరాన్ నుంచి భారత్‌కు విద్యార్థులు.. ఖతార్ నుండి ఢిల్లీకి 177 మంది భారతీయులు

ఆ 3 షరతులకు అంగీకరిస్తే యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తాం: ఇరాన్ అధ్యక్షుడు

తూత్తుకుడిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. ఇంటికిరాని బిడ్డ కోసం వెతికితే?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేకం, గోపురం చూసినా చాలు...

08-03-2026 నుంచి 14-03-2026 వరకు ఫలితాలు-నేటి కంటే రేపు శుభం అన్న భావంతో...

Show comments