అమ్మవారికి పుష్పాలను ఎలా సమర్పిస్తున్నారు?

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (18:44 IST)
ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
 
నానా కుసుమ వినిర్మాణం బహు శోభప్రదంవరం
సర్వభూత ప్రియం శుద్ధం మాల్యాందేవీ ప్రగృహ్యతాం
 
"ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీదేవ్యై నమః పుష్పం సమర్పయామి" అని పుష్పాలను, "పుష్పమాలాం సమర్పయామి" అంటూ పూలదండను అమ్మవారికి సమర్పించాలి. ఈ మంత్రంతో అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. శత్రుభయం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే వారంలో మంగళ, శుక్రవారాల్లో ఇంట అమ్మవారిని పూజించి పుష్పాలను సమర్పించాలని వారు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లానాజ్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి ... చమురు ఉత్పత్తి నిలిపివేత

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసు : నిందితులకు బెయిల్ రద్దు

ప్రపంచ కుబేరుల జాబితా - వరల్డ్ బిలియనీర్లలో మూడో స్థానంలో భారత్

బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి మూసివేత హౌతీ రెబెల్స్ దృష్టి

పెళ్లి రోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. ఇద్దరు పిల్లల గొంతుల నులిమి.. ఆపై వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

Show comments