"దురంత్ దేవ్" అని 108 సార్లు పలికితే చాలు.. కష్టాలన్నీ పరార్!

సెల్వి
ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (19:38 IST)
Durant Dev
దురంతదేవ మంత్రం దత్తాత్రేయునికి అంకితమైంది. దత్తగురువు భక్తుల రక్షకుడు, ఇంకా కష్టాలను తొలగించేవాడు. అలాంటి దత్తాత్రేయుడు "దురంత్ దేవ్" అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా కష్టాలను తొలగిస్తాడు. ఈ మంత్రం ఇది అడ్డంకులను తొలగించి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే శక్తివంతమైన మంత్రం. 
 
అత్యధిక కష్టాలు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడల్లా 108 సార్లు లేదా 1008 సార్లు దురంత్ దేవ్ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రుణ బాధల నుంచి ఈ మంత్రం కాపాడుతుంది. 
 
కోరిన కోరికలను ఈ మంత్రం నెరవేరుస్తుంది. ఈ మంత్రాన్ని వయోబేధం లేకుండా అందరూ పఠించవచ్చు. ఈ మంత్రపఠనం ఈతిబాధల నుంచి భక్తులను వెలివేస్తుంది. 
 
లక్ష్యసాధనకు ఈ మంత్రం గట్టిగా పనిచేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతీ రోజూ ఏ సమయంలోనైనా.. తోచినన్ని సార్లు ఈ మంత్రాన్ని పఠించవచ్చునని.. తద్వారా ఆ దత్తాత్రేయ స్వామి కష్టనష్టాల నుంచి విముక్తులను చేస్తాడని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

లేటెస్ట్

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

తర్వాతి కథనం
Show comments