ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే..?

హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (11:52 IST)
హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః 
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః 
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||
 
పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌కు చేరుకున్న సీఎ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి

ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్.. ప్రమాదంలో భద్రతా సిబ్బంది కారు.. ఏమైందంటే?

హమ్మయ్య.. ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడుదల చేసేందుకు బంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్

పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు కానుంది, గ్రిడ్‌ను విస్తరించకపోతే సమస్యే...

TDP and Jana Sena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ-జనసేన?

అన్నీ చూడండి

లేటెస్ట్

Shukra Pradosh Vrat 2026: శుక్ర ప్రదోషం.. శ్రీ మహాలక్ష్మి కటాక్షాల కోసం..

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

తర్వాతి కథనం
Show comments