Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాతి.. మద్భావంయాతి...

Webdunia
" అంతకాలేచ మా మేవ స్మర న్ముక్త్వా కలేవరమ్
యః ప్రయాతి స మద్భావంయాతి నాస్త్యత్రసంశయః"

పై మంత్రమును ఉచ్చరిస్తే మోక్షం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే మరణసమయమందు శ్రీకృష్ణభగవానుని స్మరిస్తూ ప్రాణాలు విడుస్తారో.., వారికి తప్పకుండా మోక్షము లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

పూర్వం భీష్మాచార్యులు కూడా అంపశయ్య మీద పడిన సమయంలో, విష్ణు స్వరూపుడిని సహస్ర నామాలతో స్తుతిస్తూ, తన తండ్రి తనకు ఇచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీ కృష్ణుడిని సమక్షంలో పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధి పొందారని పండితులు అంటున్నారు.

అందుచేత ప్రతి నిత్యం పై శ్లోకమును పఠిస్తూ శ్రీ కృష్ణుడిని ప్రార్థించే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే విధంగా శుక్రవారం పూట శుచిగా స్నానమాచరించి, సమీపంలోని వైష్ణవ ఆలయాన్ని సందర్శించుకునే వారికి సకల సంపదలు ప్రాప్తిస్తాయని పండితులు అంటున్నారు. అదే రోజున శ్రీహరికి తులసీమాలను సమర్పించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments