Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారిద్ర్యాన్ని పారద్రోలాలంటే..!

Webdunia
సూర్యమంత్రాన్ని స్తుతిస్తే దారిద్యాన్ని పాలద్రోల వచ్చునని పండితులు అంటున్నారు. "ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రీం" అనే మంత్రాన్ని రోజుకు 3వేల సార్లు జపం చేస్తూ 40 రోజుల్లో 120,000 సార్లు చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఈ మంత్రాన్ని ఎవరికి వారే చేయాలి. రెండో వారిచే చేయించరాదు. సూర్యమంత్రానికి గొప్ప మహిమ ఉందని, పై మంత్రాన్ని పైన చెప్పినట్లు ప్రతిరోజు స్తుతిస్తే ధనవంతులౌతారని పండితులు వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యోదయ సమయాన ఆదిత్యుడిని మనసారా ప్రార్థించే వారికి ఎలాంటి సమస్యలు దరిచేరవని విశ్వాసం. సూర్యోదయ సమయాన ఆదిత్యుడిని దర్శించుకుని, నిష్ఠతో స్తుతించే వారికి కంటిచూపు ప్రకాశవంతమవుతుందని పండితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments