Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్నాథ.! నీకు నమస్కారం

Webdunia
" త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుప్తం భవేదిదం 1

విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరా చరమ్" 2

ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఒక పూట భోజనం చేసి పై శ్లోకముతో మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా ఏకాదశి నాడే ఈ మంత్రోపచారణ చేయడం ఉత్తమం. ఆ రోజునే "విష్ణుశయనోత్సవం" జరుపుతారు. కావున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే... కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేగాకుండా ఈ రోజున ఉపవాస జాగరణలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.

ఇకపోతే... ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

Show comments