Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. సాయిని స్తుతించండి

Webdunia
ప్రతి గురువారం " ఓం గం గ్లౌం శ్రీం బ్లూం హ్రీం క్లీం సాయినాథాయనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గురువారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి సాయిబాబా పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.

సూర్యోదయం జరిగిన తర్వాత కొద్ది నిమిషాల్లో పై మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు. శ్రీ సాయి మీద మనస్సు లగ్నం చేసి, ప్రతినిత్యం సూర్యోదయానికి తర్వాత పై మంత్రాన్ని 40 రోజుల పాటు ఉచ్చరించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. అంతేగాకుండా.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, సకల సంపదలు చేకూరడం జరుగుతాయని వారు అంటున్నారు.

ఇంకా గురువారం పూట సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆయన దర్బారు శుభ్రం చేయడం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. దీంతో పాటు సాయిబాబా ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ముందు ఎవరికైనా కాసింత దానం చేయండి.

ఇలా 40 రోజులు సాయిబాబా మంటపాన్ని శుభ్రం చేస్తూ.. అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఉన్నంతలో కాసింత దానం చేసి తాను తింటే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు పరిష్కారమవుతాయని పురోహితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

Show comments