Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ అమావాస్య.. ఇంటి ముందు దీపాలు వెలిగించడం మరవకండి..

Webdunia
శనివారం, 18 జులై 2020 (19:25 IST)
ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున తిలా తర్పణం ఇవ్వడం.. అన్నదానం చేయడం మంచిది. ఇలా చేస్తే పితృదేవరుల ఆశీర్వాదం లభిస్తుంది. గరుడ పురాణంలో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పూజలు చేయడం ద్వారా, వ్రతమాచరించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చునని పేర్కొనబడింది. అమావాస్య వ్రతం రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్థానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇలా చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం.. శివపూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. 
 
అలాగే ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించడం ద్వారా సమస్త దోషాలను తొలగిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున రావిచెట్టు కింద దీపాలు వెలిగించడం..  ఇంటి ముందు దీపాలను వెలిగించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

అన్నీ చూడండి

లేటెస్ట్

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

తర్వాతి కథనం
Show comments