Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ అమావాస్య.. ఇంటి ముందు దీపాలు వెలిగించడం మరవకండి..

Webdunia
శనివారం, 18 జులై 2020 (19:25 IST)
ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున తిలా తర్పణం ఇవ్వడం.. అన్నదానం చేయడం మంచిది. ఇలా చేస్తే పితృదేవరుల ఆశీర్వాదం లభిస్తుంది. గరుడ పురాణంలో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పూజలు చేయడం ద్వారా, వ్రతమాచరించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చునని పేర్కొనబడింది. అమావాస్య వ్రతం రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్థానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇలా చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం.. శివపూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. 
 
అలాగే ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించడం ద్వారా సమస్త దోషాలను తొలగిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున రావిచెట్టు కింద దీపాలు వెలిగించడం..  ఇంటి ముందు దీపాలను వెలిగించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

తర్వాతి కథనం
Show comments