Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యిమందికి అన్నదానం - బియ్యం పిండితో ముగ్గులు.. ఏంటి లాభం?

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (23:30 IST)
అన్నదానం చేయడం శ్రేయస్కరం. అంతేకాదు ఒకరికి కాదు ఇద్దరికి కాదు వెయ్యి మందికి అన్నదానం చేస్తే మహా పుణ్యం. ఆ కాలంలో ధనవంతులు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

అలాగే కంటికి తెలియని జీవరాశులకు బియ్యం పిండిలో ముగ్గులు పెట్టడం మంచిది. ఈ పద్ధతి పూర్వకాలం నుంచి వుంది. అలాగే పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమస్త దోషాలను దూరం చేసుకోవచ్చు.  
Rangoli
 
అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఈర్ష్య, అసూయతో ప్రవర్తించే వారు కూడా అందమైన ముగ్గులను చూస్తే ఆవేశం ఆపి.. శాంతిస్తారని.. తద్వారా శత్రుభయం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-02-2025 శుక్రవారం రాశిఫలాలు - అకాల భోజనం, విశ్రాంతి లోపం....

త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?

13-02-2025 గురువారం రాశిఫలాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది...

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments