Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాలు ఏడిస్తే.. మరణాలు సంభవిస్తాయా? యమధర్మరాజు రాకకు సంకేతమా?

అశుభ సంకేతాలను, ప్రకృతీ వైపరీత్యాలను పశుపక్ష్యాదులు, మూగజీవులు సులభంగా గ్రహిస్తాయి. అలాంటి మూగజీవుల్లో ఒకటైన శునకం.. పెంపుడు జంతువు. ఇంకా విశ్వాసానికి మారుపేరు. అలాంటి శునకం రాత్రిపూట లేదా పగటి పూట మూ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (17:17 IST)
అశుభ సంకేతాలను, ప్రకృతీ వైపరీత్యాలను పశుపక్ష్యాదులు, మూగజీవులు సులభంగా గ్రహిస్తాయి. అలాంటి మూగజీవుల్లో ఒకటైన శునకం.. పెంపుడు జంతువు. ఇంకా విశ్వాసానికి మారుపేరు. అలాంటి శునకం రాత్రిపూట లేదా పగటి పూట మూలిగితే.. లేదా ఏడ్చినట్లైతే మరణాలు సంభవిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శునకాలు ఇలా చేయడం యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావించాలని వారు చెప్తున్నారు. 
 
ప్రకృతిని, భగవంతుడి ఉనికి గ్రహించే శక్తి మానవుల్లో అంతగా ఉండదని.. అదే మూగజీవుల్లో ఆ శక్తి దాగివుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా శునకాలకు దివ్య, దుష్టశక్తులు కనిపిస్తాయట. ఇక పశుపక్ష్యాదుల్లోనూ అతీత శక్తులుంటాయని.. మనిషి గుర్తించలేని ఎన్నో విషయాలను అవి గ్రహిస్తాయట. శునకాలకు ఏడ్వడం.. అరుస్తూ వుండటం, మూలగడం వంటివి చేస్తే అశుభ సంకేతమని భావించాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments