Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం నేతి దీపాన్ని కుమారస్వామికి వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (12:22 IST)
కుమార స్వామి అంగారక గ్రహాలకు అధిపతి. అందుచేత మంగళవారం కుమారస్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కుమార స్వామి  ఆలయాన్ని సందర్శించడం, పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే మంగళవారం నాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుత్తణి కుమార స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళవారం కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం.. అలాగే శివాలయాలకు వెళ్లడం.. నెయ్యి దీపం వెలిగించడం మంచిది. మంగళవారం పూట నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments