మంగళవారం నేతి దీపాన్ని కుమారస్వామికి వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (12:22 IST)
కుమార స్వామి అంగారక గ్రహాలకు అధిపతి. అందుచేత మంగళవారం కుమారస్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కుమార స్వామి  ఆలయాన్ని సందర్శించడం, పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే మంగళవారం నాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుత్తణి కుమార స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళవారం కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం.. అలాగే శివాలయాలకు వెళ్లడం.. నెయ్యి దీపం వెలిగించడం మంచిది. మంగళవారం పూట నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

అన్నీ చూడండి

లేటెస్ట్

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి

02-10-2025 గురువారం దిన ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

కరుగుతున్న లోహంతో దాహం తీర్చుకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

Vijayadashami: దశమి పూజ ఎప్పుడు చేయాలి.. ఆయుధ పూజకు విజయ ముహూర్తం ఎప్పుడు?

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments