Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున చెరుకు రసం దానం చేస్తే?

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:56 IST)
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథిని అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటారు. ఏప్రిల్ 22, శనివారం రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ రోజున పరశురాముడి జయంతిని జరుపుకుంటారు.  
 
శాస్త్రాల ప్రకారం వైశాఖ మాసం విష్ణుపూజకు అనుకూలమైన సమయం. పురాణాల ప్రకారం హయగ్రీవ, పరశురాముడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. త్రేతా యుగం కూడా ఈ పవిత్రమైన రోజున ప్రారంభమవుతుందని భావిస్తారు. 
 
ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ నాడు ఏదైనా వస్తువులను దానం చేయడం వల్ల ఏర్పడే ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.. 
 
ఈ రోజున ముఖ్యంగా బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగు అన్నం, చెరుకు రసం, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగారం, నీటితో నిండిన కలశం, ధాన్యాలు దానం చేయడం వంటివి చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

Telangana Crime: ప్రేమిస్తానని చెప్పాడు.. కానీ పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించాడు... ఆ యువతి?

బాలికను కాల్చి చంపిన ప్రైవేట్ టీచర్ .. ఎక్కడ?

రక్షా బంధన్ జరుపుకుని గ్రామం నుంచి కోటాకు వచ్చాడు.. ఉరేసుకుని ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

తర్వాతి కథనం
Show comments