అక్షయ తృతీయ రోజున చెరుకు రసం దానం చేస్తే?

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:56 IST)
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథిని అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటారు. ఏప్రిల్ 22, శనివారం రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ రోజున పరశురాముడి జయంతిని జరుపుకుంటారు.  
 
శాస్త్రాల ప్రకారం వైశాఖ మాసం విష్ణుపూజకు అనుకూలమైన సమయం. పురాణాల ప్రకారం హయగ్రీవ, పరశురాముడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. త్రేతా యుగం కూడా ఈ పవిత్రమైన రోజున ప్రారంభమవుతుందని భావిస్తారు. 
 
ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ నాడు ఏదైనా వస్తువులను దానం చేయడం వల్ల ఏర్పడే ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.. 
 
ఈ రోజున ముఖ్యంగా బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగు అన్నం, చెరుకు రసం, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగారం, నీటితో నిండిన కలశం, ధాన్యాలు దానం చేయడం వంటివి చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments