Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-06-2023 వరకు మహా విష్ణువును పూజిస్తే... నీరును దానం చేస్తే..?

Webdunia
శనివారం, 20 మే 2023 (22:24 IST)
20-05-2023 నుండి 18-06-2023 వరకు శ్రీ మహా విష్ణువును పూజించాలి. ఒక బిందె లేదా ఒక చెంబు నిండుగా నీటిని పుష్కలంగా దానం చేయవచ్చు. వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి నుంచి అమావాస్య వరకు (20-05-2023 నుండి 18-06-2023 వరకు) శ్రీ మహా విష్ణువును త్రివిక్రమ మూర్తిగా అంటే శాలిగ్రామ మూర్తిని పూజించాలి. ఈ రోజుల్లో రోజూ నీటి దానాలు చేయాలి.  
 
చెంబు లేదా ఒక బిందె నీటిని దానంగా ఇవ్వవచ్చు. అలాగే రోడ్డు వైపు నీటి కుండలను వుంచవచ్చు. ఒక వేళ 20వ తేదీ మే నుంచి జూన్ 18 వరకు నీటి దానం చేయలేకపోతే.. చివరి మూడు రోజులు నీటి దానం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రహదారి భద్రతపై బైక్ ర్యాలీతో అవగాహన కల్పిస్తున్న జియో

జగన్ సీఎం అయిన మరుక్షణం నుంచే టీడీపీ కార్యకర్తలకు వీపు విమానం మోతమోగుతుంది : పెద్దిరెడ్డి

అమెరికాలో రోడ్డు ప్రమాదం... కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నేత మృతి

త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశా... పాపాలన్నీ పోయాయి : పూనమ్ పాండే

బీజేపీని ప్రశంసించిన అంబటి రాయుడు.. ఏం చేస్తాడో.. తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Shab e Meraj విశ్వ సృష్టికర్త అల్లాహ్‌ను కలిసే గౌరవం పొందిన పవిత్ర రాత్రి

28-01-2025 మంగళవారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత లోపం...

Pradosh Vrat : సోమ ప్రదోష వ్రతం: శివాలయంలో అన్నదానం చేస్తే..?

27-01-2025 సోమవారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు...

26-01-2025 ఆదివారం దినఫలితాలు : ఆప్తుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments