18-06-2023 వరకు మహా విష్ణువును పూజిస్తే... నీరును దానం చేస్తే..?

Webdunia
శనివారం, 20 మే 2023 (22:24 IST)
20-05-2023 నుండి 18-06-2023 వరకు శ్రీ మహా విష్ణువును పూజించాలి. ఒక బిందె లేదా ఒక చెంబు నిండుగా నీటిని పుష్కలంగా దానం చేయవచ్చు. వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి నుంచి అమావాస్య వరకు (20-05-2023 నుండి 18-06-2023 వరకు) శ్రీ మహా విష్ణువును త్రివిక్రమ మూర్తిగా అంటే శాలిగ్రామ మూర్తిని పూజించాలి. ఈ రోజుల్లో రోజూ నీటి దానాలు చేయాలి.  
 
చెంబు లేదా ఒక బిందె నీటిని దానంగా ఇవ్వవచ్చు. అలాగే రోడ్డు వైపు నీటి కుండలను వుంచవచ్చు. ఒక వేళ 20వ తేదీ మే నుంచి జూన్ 18 వరకు నీటి దానం చేయలేకపోతే.. చివరి మూడు రోజులు నీటి దానం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

తర్వాతి కథనం
Show comments