Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహంలో వాస్తు దోషాలుంటే.. శ్రీకాళహస్తికి వెళ్ళాలట!

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (17:28 IST)
గృహంలో వాస్తు దోషాలున్నాయా? ఆదాయం అందట్లేదా..? వాస్తు ఇక్కట్లతో ఇబ్బందులు తప్పట్లేదా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. వాస్తు నిపుణులు. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే.. శ్రీ కాళహస్తీశ్వరాలయానికి చేరి.. స్వామిని దర్శించుకోవాలి. అక్కడ జరిగే రాహు దోష పూజలు చేయించడం మంచిది. శుక్రవారాల్లో దుర్గాదేవికి నిమ్మకాయ ద్వారా దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ఇలా చేస్తే ఇంట వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇంకా పౌర్ణమి రోజుల్లో శివ దర్శనంతో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అంతేగాకుండా రోజుకు 27సార్లు వాస్తు గాయత్రి పఠిస్తే.. ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గృహ ప్రవేశం ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ కార్తీక మాసాలలో చేయాలి. గృహ నిర్మాణానికి కూడా ఇవి కలిసొస్తాయి. ఈ మాసాల్లో గృహారంభము చేస్తే ధన, కనక, పుత్ర ఆరోగ్యములు వృద్ధి చెందుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments