బుధవారం వెండి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (05:00 IST)
వెండి ప్రమిదలో నెయ్యిని వేసి బుధవారం వినాయకుడు ముందు దీపారాధన చేస్తే.. మీరు అనుకున్న పనుల లో ఏ ఆటంకం రాదు. అలానే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలానే వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే.. జ్ఞానం ప్రసాదిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
 
అంతేకాకుండా ఏలినాటి శని ఉన్నవాళ్లు శనివారం వెండి ప్రమి లో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది.
 
మంగళవారం కుజ గ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. బుధవారం నాడు బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగిస్తే… మంచి బుద్ధి కలుగుతుంది. 
 
వెండి దీపం వెలిగించడం ద్వారా చంద్ర గ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఇంట్లో వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా  ఇంట వాస్తు దోషాలు తొలగిపోతాయి.
 
స్వచ్ఛమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. వ్యాపారంలో విస్తరణ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య

పాకిస్తాన్‌తో ఉగ్రవాద సంబంధాలు.. ముగ్గురు వైజాగ్ వ్యక్తుల అరెస్ట్

పులిని పట్టుకునేందుకు అటవీ అధికారుల ప్రయత్నాలు

14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం.. పదే పదే లైంగిక దాడి- 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments