Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం వెండి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (05:00 IST)
వెండి ప్రమిదలో నెయ్యిని వేసి బుధవారం వినాయకుడు ముందు దీపారాధన చేస్తే.. మీరు అనుకున్న పనుల లో ఏ ఆటంకం రాదు. అలానే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలానే వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే.. జ్ఞానం ప్రసాదిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
 
అంతేకాకుండా ఏలినాటి శని ఉన్నవాళ్లు శనివారం వెండి ప్రమి లో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది.
 
మంగళవారం కుజ గ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. బుధవారం నాడు బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగిస్తే… మంచి బుద్ధి కలుగుతుంది. 
 
వెండి దీపం వెలిగించడం ద్వారా చంద్ర గ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఇంట్లో వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా  ఇంట వాస్తు దోషాలు తొలగిపోతాయి.
 
స్వచ్ఛమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. వ్యాపారంలో విస్తరణ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments