ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం పొడిగింపు

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (10:08 IST)
'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో, ఈ పథకం కింద దాతలకు దర్శనానంతర ప్రత్యేక ఆచారాలను అందించేవారు.
 
ప్రస్తుతం ఈ దాతలకు సంవత్సరానికి మూడు రోజుల వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలను అనుమతిస్తుంది. అనివార్య కారణాల వల్ల 2008లో 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకాన్ని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఇకపోతే.. తిరుమలలో గత మూడు రోజులుగా భారీగా వర్షపాతం నమోదు అయింది. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
 
తిరుమలలో వెళ్లే రెండవ ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డును బ్లాక్ చేశాయి. రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

తర్వాతి కథనం
Show comments