Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు... మూడు రోజుల పండగ

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:20 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 16-18 తేదీల మధ్య సెప్టెంబరు 15న అంకురార్పణంతో నిర్వహించబడతాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు.
 
ఈ నేప‌థ్యంలో ఈ మూడు రోజులు కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలు ర‌ద్దు చేసినట్లు టీటీడీ ప్రక‌టించింది. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది.
 
ఈ సందర్భంగా సెప్టెంబరు 16న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. రూ.750 చెల్లించి ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. భక్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

ప్రియురాలితో శృంగారం.. పురీష నాళంలో 20 సెం.మీ వైబ్రేటర్.. ఎలా?

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

తర్వాతి కథనం
Show comments