Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున బయటికి వెళ్తున్నారా? ఒక స్పూన్ పెరుగును..? (Video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (16:00 IST)
లక్ష్మీ కటాక్షం లభించాలంటే.. ప్రతీ శుక్రవారం సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇళ్ళు శుభ్రం చేసుకున్నాక పూజను ముగించి అల్పాహారం తీసుకోవాలి. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి లేదా కాళ్ళు, ముఖం కడుక్కుని అయినా ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. 
 
పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఏదో ఒకటి దానం చేయండి. దీన్ని తప్పకుండా ప్రతి గురువారం అనుసరించండి. 
 
ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. భోజనానికి ముందు మొదటి ముద్దను ఆవుకు తినిపించండి. వీలుకాదు అనుకుంటే అన్నం వండగానే ఒకముద్ద తీసి పెట్టుకుని ఆవుకు పెట్టండి. చెడిపోయిన అంటే పాసిపోయిన అన్నం మాత్రం ఆవులకు పెట్టకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?

జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

అన్నీ చూడండి

లేటెస్ట్

28-09-2025 నుంచి 04-10-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రోజుకోక వాహనంపై కనువిందు చేస్తున్న మలయప్ప స్వామి

Astrology 27-08-2025: శనివారం మీ రాశి ఫలితాలు.. రుణ ఒత్తిడి తొలగుతుంది

Lalita Panchami 2025: లలితా పంచమి రోజున సుమంగళీ పూజ తప్పనిసరి.. కుంకుమ పూజలు చేస్తే?

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్

తర్వాతి కథనం
Show comments