ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజ చేస్తారో? (Video)

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:34 IST)
lord shiva
తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవతకు నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి వుండటంతో పాటు.. ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మానసిక రుగ్మతలు వుండవు. భయాందోళనలు తొలగిపోతాయి. 
 
ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి.. అలంకరించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.
 
ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని ఇంటిదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి
 
అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చినా లేదంటే.. అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే  రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.   
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

తర్వాతి కథనం
Show comments