Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ పౌర్ణమి నాడు మహాశివుడు రుషులకు సత్యాన్ని..?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (10:07 IST)
ప్రపంచానికి సత్యాన్ని అందించి, తాత్త్విక జ్ఞానాన్ని బోధించిన మహర్షిగా శివుడు పరిగణించబడ్డాడు. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మహాశివుడు నలుగురు రుషులకు సత్యాన్ని బోధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీనినే గురు పౌర్ణమి అంటారు.
 
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత వుంది. అదీ గురు పౌర్ణమి అంటే.. విశిష్టతతో కూడుకున్నది. 
 
పరమేశ్వరుడు సత్యం, క్రియ, యోగం, జ్ఞానం అర్థాన్ని రుషులకు వివరించారు. తల్లిదండ్రులు, భగవంతునితో పాటు గురువుకు ప్రాధాన్యత ఇవ్వాలని శివుడే ప్రబోధించాడు. 
 
గురు-శిష్య సంప్రదాయానికి మూలం కూడా ఇదే. గురు ప్రాముఖ్యత దీని ద్వారా వ్యక్తమవుతుంది. స్పష్టం చేశారు. ఎంత నేర్చిన వ్యక్తికైనా మంచి మార్గదర్శకత్వం అవసరం. 
 
రాజ్య పుత్రులు గురుకులానికి వెళ్లి గురువును సేవించాలని, పరిపక్వ స్థితిలో తమ స్వంత విద్యను నేర్చుకోవాలనే నియమం ఉండేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments