Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ పౌర్ణమి నాడు మహాశివుడు రుషులకు సత్యాన్ని..?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (10:07 IST)
ప్రపంచానికి సత్యాన్ని అందించి, తాత్త్విక జ్ఞానాన్ని బోధించిన మహర్షిగా శివుడు పరిగణించబడ్డాడు. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మహాశివుడు నలుగురు రుషులకు సత్యాన్ని బోధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీనినే గురు పౌర్ణమి అంటారు.
 
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత వుంది. అదీ గురు పౌర్ణమి అంటే.. విశిష్టతతో కూడుకున్నది. 
 
పరమేశ్వరుడు సత్యం, క్రియ, యోగం, జ్ఞానం అర్థాన్ని రుషులకు వివరించారు. తల్లిదండ్రులు, భగవంతునితో పాటు గురువుకు ప్రాధాన్యత ఇవ్వాలని శివుడే ప్రబోధించాడు. 
 
గురు-శిష్య సంప్రదాయానికి మూలం కూడా ఇదే. గురు ప్రాముఖ్యత దీని ద్వారా వ్యక్తమవుతుంది. స్పష్టం చేశారు. ఎంత నేర్చిన వ్యక్తికైనా మంచి మార్గదర్శకత్వం అవసరం. 
 
రాజ్య పుత్రులు గురుకులానికి వెళ్లి గురువును సేవించాలని, పరిపక్వ స్థితిలో తమ స్వంత విద్యను నేర్చుకోవాలనే నియమం ఉండేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 2న యోగిని ఏకాదశి.. ఉపవాసం వుంటే మోక్షమే..

01-07-202 సోమవారం రాశిఫలాలు - బంధు మిత్రులతో సంతోషంగా ఉండాలి...

01-07-2024 నుంచి 31-07-2024 వరకు మీ మాస ఫలితాలు

30-06-2024 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సందర్భోచితంగా నిర్ణయాలు..?

30-06-2024 నుంచి 06-07-2024 వరకు ఫలితాలు- ఏ రాశికి చేతిలో ధనం నిలవదు

తర్వాతి కథనం
Show comments