శ్రావణ మాసం పిండి దీపాన్ని మరిచిపోకూడదట..!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:43 IST)
flour deepam
దేవతలకు అనేక రకాల నూనెలతో దీపాలను వెలిగించడం చూస్తుంటాం. అలాంటి వాటిలో పిండి దీపం కూడా ఒకటి. ఈ పిండి దీపాన్ని శ్రావణ మంగళ, శుక్రవారాల్లో వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు. 
 
బియ్యం, బెల్లం, పంచదార, యాలకులు వంటివి చేర్చి పిండిగా సిద్ధం చేసుకుని దీపంలా తయారు చేసుకుని అందులో నేతితో దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే.. కోరిన కోరికలు నెరవేరాలంటే.. పిండి దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం విశేషం. శనివారం స్వామిని పూజించేవారు బియ్యం పండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇలా చేస్తే ఈతిబాధలుండవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు శ్రీలక్ష్మీ నారాయణులను స్తుతించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

అన్నీ చూడండి

లేటెస్ట్

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

పోలేరమ్మ తల్లిని పిలిచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి: అందరి ముందుకు వచ్చి నైవేద్యం స్వీకరించిన దేవత

Amla Navami 2025: అక్షయ నవమి, ఉసిరి నవమి నాడు ఈ పరిహారాలు చేస్తే.. అద్భుత ఫలితం.. ఏంటవి?

నేడు ఉసిరి నవమి, అక్షయ నవమి.. ఉసిరి చెట్టు కింద నేతి దీపం.. సత్యయుగం..?

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

తర్వాతి కథనం
Show comments