Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం పిండి దీపాన్ని మరిచిపోకూడదట..!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:43 IST)
flour deepam
దేవతలకు అనేక రకాల నూనెలతో దీపాలను వెలిగించడం చూస్తుంటాం. అలాంటి వాటిలో పిండి దీపం కూడా ఒకటి. ఈ పిండి దీపాన్ని శ్రావణ మంగళ, శుక్రవారాల్లో వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు. 
 
బియ్యం, బెల్లం, పంచదార, యాలకులు వంటివి చేర్చి పిండిగా సిద్ధం చేసుకుని దీపంలా తయారు చేసుకుని అందులో నేతితో దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే.. కోరిన కోరికలు నెరవేరాలంటే.. పిండి దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం విశేషం. శనివారం స్వామిని పూజించేవారు బియ్యం పండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇలా చేస్తే ఈతిబాధలుండవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు శ్రీలక్ష్మీ నారాయణులను స్తుతించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments