Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం పిండి దీపాన్ని మరిచిపోకూడదట..!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:43 IST)
flour deepam
దేవతలకు అనేక రకాల నూనెలతో దీపాలను వెలిగించడం చూస్తుంటాం. అలాంటి వాటిలో పిండి దీపం కూడా ఒకటి. ఈ పిండి దీపాన్ని శ్రావణ మంగళ, శుక్రవారాల్లో వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు. 
 
బియ్యం, బెల్లం, పంచదార, యాలకులు వంటివి చేర్చి పిండిగా సిద్ధం చేసుకుని దీపంలా తయారు చేసుకుని అందులో నేతితో దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే.. కోరిన కోరికలు నెరవేరాలంటే.. పిండి దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం విశేషం. శనివారం స్వామిని పూజించేవారు బియ్యం పండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇలా చేస్తే ఈతిబాధలుండవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు శ్రీలక్ష్మీ నారాయణులను స్తుతించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments