Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిపూజ విశిష్టత: రావిచెట్టు, వేపచెట్టుకు నీటిని సమర్పిస్తే..?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (09:26 IST)
శనివారం సూర్యాస్తమయం తర్వాత రావిచెట్టు దగ్గర దీపం వెలిగించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని.. శనివారం హనుమంతుడిని ఆరాధిస్తే.. శనిదోషాలుండవు. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి వాగ్ధానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
శనిదోషాలు తొలగించుకోవాలంటే శనివారం పూట రావిచెట్టుకు నీటిని సమర్పించి.. చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షణలు చేయాలి. పేదవారికి దానం చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జాతకంలోనైనా కుండలిలో శనిదోషం లేదా కేతు దోషం లేదా శనిదోషముంటే.. ఈ రెండు దోషాల్ని శాంతింపజేసేందుకు వేపను ఉపయోగిస్తారు.  
 
వేపను పూజిస్తే హనుమంతుడు ప్రసన్నమౌతాడని విశ్వాసం. భక్తులపై కారుణ్యం కురిపిస్తారని అంటారు. అందుకే నియమబద్ధంగా వేపచెట్టుకు నీళ్లు అర్పించాలి. 
 
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో వేప చెట్టు తప్పకుండా ఉండాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి చెందుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?

తర్వాతి కథనం
Show comments