Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిపూజ విశిష్టత: రావిచెట్టు, వేపచెట్టుకు నీటిని సమర్పిస్తే..?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (09:26 IST)
శనివారం సూర్యాస్తమయం తర్వాత రావిచెట్టు దగ్గర దీపం వెలిగించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని.. శనివారం హనుమంతుడిని ఆరాధిస్తే.. శనిదోషాలుండవు. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి వాగ్ధానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
శనిదోషాలు తొలగించుకోవాలంటే శనివారం పూట రావిచెట్టుకు నీటిని సమర్పించి.. చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షణలు చేయాలి. పేదవారికి దానం చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జాతకంలోనైనా కుండలిలో శనిదోషం లేదా కేతు దోషం లేదా శనిదోషముంటే.. ఈ రెండు దోషాల్ని శాంతింపజేసేందుకు వేపను ఉపయోగిస్తారు.  
 
వేపను పూజిస్తే హనుమంతుడు ప్రసన్నమౌతాడని విశ్వాసం. భక్తులపై కారుణ్యం కురిపిస్తారని అంటారు. అందుకే నియమబద్ధంగా వేపచెట్టుకు నీళ్లు అర్పించాలి. 
 
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో వేప చెట్టు తప్పకుండా ఉండాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి చెందుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments