Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నీలం శంఖం'' పువ్వులతో శనిదేవుని పూజిస్తే?

శని దేవుని పేరు వినగానే సహజంగా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతుంటారు. ఆరోగ్య

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:59 IST)
శని దేవుని పేరు వినగానే సహజంగా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతుంటారు. ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను సమస్యలను సృష్టిస్తూ సతమతం చేస్తుంటారు.
 
కష్టనష్టాలను కలిగిస్తూ సమయానికి ఎవరి సహాయం అందకుండా చేస్తారు. అలాంటి శనిదేవుని శాంతిపజేయడానికి అనేక మార్గాలు గలవు. వాటిలో ఒకటిగా నీలం శంఖం పూలతో శనీశ్వరుని పూజించాలి. దేవతలకేకాకుండా గ్రహాలకు కూడా కొన్ని రకాల పువ్వులు ప్రీతికరమైనవిగా చెబుతున్నారు.

దేవతలకు ఇష్టమైన పువ్వులతో పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా నీలం శంఖం పువ్వులతో అనునిత్యం ఆ స్వామిని పూజించాలి. ఈ విధంగా శనీశ్వరునికి పూజలు చేయడం వలన శాంతిస్తారు. తద్వారా ఆ స్వామి అనుగ్రహంతో శనిదోషాలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments