శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే..?

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (21:08 IST)
Conch Puja
శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే.. సర్వశుభాలు చేకూరుతాయి. తద్వారా కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శంఖువును తులసీ దళాలతో పూజించడం ద్వారా బ్రహ్మహత్తి దోషం తొలగిపోతుంది. అలాగే శంఖువుతో స్వామికి అభిషేకం చేసినట్లైతే సర్వ దోషాలు తొలగిపోతాయి. 
 
ముఖ్యంగా కార్తీక సోమవారం లేదంటే ఏ సోమవారం 108 శంఖువులతో అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. వాస్తు దోషం ఉన్న ఇంట్లో, శంఖువులో వుంచిన తులసి తీర్థాన్ని చల్లితే దోషం తొలగిపోతుంది. ఇంకా అప్పులు తొలగిపోవాలంటే.. ప్రతి పౌర్ణమికి శంఖువుకు కుంకుమార్చన చేయించడం మంచిది. తద్వారా రుణం కనుమరుగు అవుతుంది. 
 
16 వారాలు శంఖువు మధ్యలో దీపం వెలిగిస్తే అప్పులు తొలగిపోతాయి. శంఖువు పూజ చేసే ఇంట దుష్టాత్మలు, దుష్టశక్తులు దరిచేరవు. చిన్నారులకు జ్వరం వస్తే శంఖువులో పోసిన నీళ్లను మాత్రమే తాగిస్తే జ్వరం, దోషాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

27-11-2025 గురువారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

తర్వాతి కథనం
Show comments