శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే..?

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (21:08 IST)
Conch Puja
శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే.. సర్వశుభాలు చేకూరుతాయి. తద్వారా కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శంఖువును తులసీ దళాలతో పూజించడం ద్వారా బ్రహ్మహత్తి దోషం తొలగిపోతుంది. అలాగే శంఖువుతో స్వామికి అభిషేకం చేసినట్లైతే సర్వ దోషాలు తొలగిపోతాయి. 
 
ముఖ్యంగా కార్తీక సోమవారం లేదంటే ఏ సోమవారం 108 శంఖువులతో అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. వాస్తు దోషం ఉన్న ఇంట్లో, శంఖువులో వుంచిన తులసి తీర్థాన్ని చల్లితే దోషం తొలగిపోతుంది. ఇంకా అప్పులు తొలగిపోవాలంటే.. ప్రతి పౌర్ణమికి శంఖువుకు కుంకుమార్చన చేయించడం మంచిది. తద్వారా రుణం కనుమరుగు అవుతుంది. 
 
16 వారాలు శంఖువు మధ్యలో దీపం వెలిగిస్తే అప్పులు తొలగిపోతాయి. శంఖువు పూజ చేసే ఇంట దుష్టాత్మలు, దుష్టశక్తులు దరిచేరవు. చిన్నారులకు జ్వరం వస్తే శంఖువులో పోసిన నీళ్లను మాత్రమే తాగిస్తే జ్వరం, దోషాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments