Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీమలకు బియ్యం పిండి.. అవన్నీ మటాష్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (11:52 IST)
తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే.. చీమలకు బియ్యం చల్లాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి జన్మలో ఏడు తరాల పాపాలు వుంటాయి. ఈ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని వారు చెప్తున్నారు. 
 
శనివారం గుప్పెడు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని పొడి చేసుకుని.. సూర్య నమస్కారం  చేయాలి. ఆపై విఘ్నేశ్వరుడిని పూజించి..  ఆలయాన్ని సందర్శించాలి. 
 
మీ చేతిలో ఉంచుకుని సూర్య నమస్కారం చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత, సమీపంలోని గణేశ ఆలయాన్ని సందర్శించండి. ఆలయంలో రావిచెట్టు కింద వుండే విఘ్నేశ్వరునికి నమస్కరించి.. మూడుసార్లు ప్రదక్షణ చేసి రావిచెట్టుకు సమీపంలో బియ్యం పిండిని చల్లండి. 
 
ఈ బియ్యం పిండిని చీమలు తీసుకోవడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. చీమలకు ఇలా బియ్యం రవ్వలా చేసుకుని చల్లడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
అందుకే  బియ్యం పిండితో మన పూర్వీకులు ముగ్గులు వేసేవారని.. ఆ పిండిని సూక్ష్మంగా వుండే జీవులు తింటే.. సమస్త దోషాలను తొలగిస్తాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

తర్వాతి కథనం
Show comments