మొక్కుబడిని నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో తెలుసా?

ఏదైనా చిన్నపాటి కష్టమొస్తే చాలు.. దేవాలయాల వెంట తిరగడం.. స్వామీ కష్టాన్ని తీర్చమని వేడుకుంటాం. అలా దేవుడి వద్ద మొరపెట్టుకునే కోరిక నెరవేరితే.. ఏదో చేస్తామని మొక్కుకుంటాం. ఆపద నుంచి బయటపడేందుకు, కోరిక

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (14:13 IST)
ఏదైనా చిన్నపాటి కష్టమొస్తే చాలు..  దేవాలయాల వెంట తిరగడం.. స్వామీ కష్టాన్ని తీర్చమని వేడుకుంటాం. అలా దేవుడి వద్ద మొరపెట్టుకునే కోరిక నెరవేరితే.. ఏదో చేస్తామని మొక్కుకుంటాం. ఆపద నుంచి బయటపడేందుకు, కోరిక కోరికలు నెరవేర్చాలని భక్తులు మొక్కుకుంటారు. అయితే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆపద నుంచి గట్టెక్కిన తర్వాత చాలామంది దేవునికి మొక్కుకున్న విషయాన్ని మొక్కుబడిని మరిచిపోతారు. 
 
అయితే మొక్కిన మొక్కును మరిచిపోతే, నిర్లక్ష్యం చేస్తే.. భగవంతుడు శిక్షించడు. మొక్కులు తీర్చలేదని కష్టపెట్టడు. అయితే మొక్కుకున్న బాధ నుంచి ఎలా గట్టెక్కాం. ఆ కష్టాన్ని ఎలా అధిగమించామనే విషయాన్ని మళ్లీ జ్ఞప్తికి వచ్చేలా చేస్తాడు. భగవంతుడు ఎప్పుడు ధర్మం, సత్యంపై జీవితం గడపాలంటాడు. ఇచ్చిన మాటపై నిలబడమంటాడు. 
 
అలా మీరు మొక్కుకున్న మొక్కును విడిచిపెడితే, మరిచిపోతే.. అది మీ సమస్య అవుతుంది. అందుచేత ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం ముఖ్యం. అది దేవుని మొక్కుబడిలోనే కాదు.. జీవిత మార్గంలోనూ ఇదే సత్యాన్ని పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

తర్వాతి కథనం
Show comments