Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామమందిరం.. 48 రోజులు సుందరకాండ చదివితే?

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (17:20 IST)
ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. 
 
అయోధ్యలో కొలువైన బాల రాముడిని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకోని భక్తులు వున్న చోటే రామ స్మరణ చేస్తున్నారు. అయోధ్యలో రామునిని చూసేందుకు వీలు లేని వారు ఇంట రామ పటం ముందు నేతి దీపం వెలిగించి.. శ్రీరామజయంతో రాముడిని స్మరించడం చేయొచ్చు. 
 
అలాగే 48 రోజుల పాటు లేదా 21 రోజుల పాటు సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శ్రీరామ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రీ రామానుజాచార్యుల వారు సుందరకాండ పారాయణానికి 16 రోజులు శ్రేష్ఠమని చెప్పారు. పట్టాభిషేక సర్గను చదివి శ్రీరామునికి, హనుమకు నైవేద్యాన్ని సమర్పించి భక్తితో స్తుతించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

అన్నీ చూడండి

లేటెస్ట్

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

తర్వాతి కథనం
Show comments