శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు పూజ.. ఎందుకు?

స్త్రీలు నిత్యం తులసీ పూజ చేసినట్లైతే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతిరోజూ శివునికి మారేడు పత్రాలతో పూజ చేసినట్లైతే శివానుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని వారిని అనారోగ్య స

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:05 IST)
స్త్రీలు నిత్యం తులసీ పూజ చేసినట్లైతే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతిరోజూ శివునికి మారేడు పత్రాలతో పూజ చేసినట్లైతే శివానుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తున్న వేళ మూడు రంగుల దారాలు.. అంటే పసుపు, కుంకుమ, తెలుపు దారాలను ఏడు పేటల వత్తిగా చేసి మట్టి ప్రమిదలలో వేసి నెయ్యి, నూనె, ఆముదము కలిపి పోసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అపమృత్యుదోషం తొలగిపోతుంది. అనారోగ్యాలు దరిచేరవు. 
 
ఏ రోజు కోసిన పువ్వుల్నే ఆ రోజు పూజకు ఉపయోగించాలి. ఇతరుల చెట్లు, మొక్కల్లోని పుష్పాలు తెచ్చుకుని పూజ చేసినట్లైతే.. పూజా ఫలము వారికే దక్కుతుంది. విష్ణువును తులసీ దళంతో అర్చించాలి. ఆలయంలో తీసుకునే తీర్థాన్ని కుడిచేతిలో మాత్రమే తీసుకోవాలి. దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని.. ఇతర పనులకు ఉపయోగించరాదు. 
 
దీపారాధన శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు చేయాలి. ఎదురుగా మాత్రం చేయకూడదు. గోపూజ చేసేటప్పుడు ముందుగా తోకకు పూజ చేయాలి. శివాలయంలోలోకి నందీశ్వరుడిని ప్రార్థించిన తర్వాతే శివునిని ఆరాధించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు ఐదు పతకాలు.. పవన్ హర్షం

అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

అమరావతి: తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం- బాలయ్య

భార్యను హత్య చేసిన పరారైన భర్త... పోలీసులకు పట్టించిన గ్యాస్ బుకింగ్

ఆ దోసె పోయడం చూస్తే తినాలనిపిస్తుందంతే, చూడండి వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments