పితృపక్షం: 15 రోజుల పాటు ఇలా చేస్తే.. అంతా జయమే..

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:26 IST)
మరణించిన మూడు తరాల పూర్వీకులు పితృలోకంలో వుంటారని విశ్వాసం. పితృపక్షంలో యమధర్మరాజు పితృదేవతలను వారి బంధువులను సందర్శించేందుకు.. వారిచ్చే ఆహారాన్ని స్థూక్ష్మ రూపంలో పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 
 
పితృ పక్షం ప్రతిఏటా 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు సాధారణంగా గంగా లేదా ఇతర పవిత్ర నదుల ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 
 
అలాగే ఈ ఏడాది 16 రోజుల కాలం పితృపక్షంగా మారింది. ఇది భాద్రపద మాసంలో వస్తుంది. పితృ పక్షం సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ ఏడాది 16 రోజుల పాటు ఈ పితృపక్షం వుంటుంది. ఈ రోజుల్లో పితృదేవతలను స్తుతిస్తే సర్వం శుభం జరుగుతుంది. అన్నింటా విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

తర్వాతి కథనం
Show comments