Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృ శాపం తొలగిపోవాలంటే.. "స్వామి నృసింహ, సకలం నృసింహ'' అంటే..? (Video)

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (20:03 IST)
పితృ శాపం వల్ల కలిగే దుష్పరిణామాలను నివారించడానికి కొన్ని స్తోత్రాలను పఠించాలి. పూర్వీకులకు పితృవులకు తర్పణం ఇవ్వడం ద్వారా శాపాలను తొలగిస్తుంది. దీనికి నారసింహ పూజ ఉత్తమం. 
 
పితృ దోషం నుండి బయటపడటానికి, లక్ష్మీ నరసింహ చిత్రం ముందు, ఉదయం లేదా సాయంత్రం పాలు లేదా నీటితో వుంచి నరసింహ ప్రభాతి మంత్రాన్ని పఠించండి. 
 
"స్వామి నృసింహ, సకలం నృసింహ'' అని ఎవరైతే స్వామిని తలుచుకుని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. 
''మాతా నృసింహ, పితా నృసింహ
భ్రాతా నృసింహ, సఖా నృససింహ
విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ" అంటూ స్వామిని స్తుతిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments