Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృ శాపం తొలగిపోవాలంటే.. "స్వామి నృసింహ, సకలం నృసింహ'' అంటే..? (Video)

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (20:03 IST)
పితృ శాపం వల్ల కలిగే దుష్పరిణామాలను నివారించడానికి కొన్ని స్తోత్రాలను పఠించాలి. పూర్వీకులకు పితృవులకు తర్పణం ఇవ్వడం ద్వారా శాపాలను తొలగిస్తుంది. దీనికి నారసింహ పూజ ఉత్తమం. 
 
పితృ దోషం నుండి బయటపడటానికి, లక్ష్మీ నరసింహ చిత్రం ముందు, ఉదయం లేదా సాయంత్రం పాలు లేదా నీటితో వుంచి నరసింహ ప్రభాతి మంత్రాన్ని పఠించండి. 
 
"స్వామి నృసింహ, సకలం నృసింహ'' అని ఎవరైతే స్వామిని తలుచుకుని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. 
''మాతా నృసింహ, పితా నృసింహ
భ్రాతా నృసింహ, సఖా నృససింహ
విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ" అంటూ స్వామిని స్తుతిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెయిట్ అండ్ సీ అన్న ఉదయనిధి స్టాలిన్ - పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

ధ్వజ స్తంభానికి వేలాడదీసే కొక్కెం విరిగిపోయింది.. అంతే.. టీటీడీ

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

01-10-2024 నుంచి 31-10-2024 వరకు మీ మాస ఫలితాలు

02-10-2024 బుధవారం దినఫలితాలు : వ్యాపారాలు ఊపందుకుంటాయి....

తర్వాతి కథనం
Show comments