#PhalgunaAmavasya.. సర్పదోషాలు, పితృదోషాలు తొలగిపోవాలంటే?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (19:56 IST)
మనదేశంలో చంద్ర చక్రం మానవ శరీరాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అందువల్ల పౌర్ణమి, అమావాస్యలను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇందులో ముఖ్యంగా ఫాల్గుణ అమావాస్య ప్రత్యేకమైనది. పితృదోషాలను వదిలించుకునేందుకు ఇది అనువైన రోజు. పూర్వీకుల నుండి ఏర్పడిన శాపాల నుంచి విముక్తి పొందవచ్చు. పవిత్ర నదుల ఒడ్డున ఉండే భక్తులు ఈ రోజు సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేయడం మంచిది. 
 
ఇలా నదీ స్నానం, నదీ సమీపాల్లో పితృదేవతలు అర్ఘ్యమివ్వడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా బ్రాహ్మణులకు కూరగాయలు దానం చేయడం, అన్నదానం చేయడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. తద్వారా పితృదేవతలకు మోక్షం సిద్ధిస్తుంది. 
 
శని అమావాస్య రోజున పూజలు చేయడం, ఆహారాన్ని దానం చేయడం, వ్రతాన్ని పాటించడం వల్ల శ్రేయస్సు, విజయం లభిస్తుంది. కాల సర్పదోషాలున్న వారు ఈ రోజున రావి చెట్టుకు పూజ చేయడం మరిచిపోకూడదు. పుట్టల్లో పాలు పోయడం వంటివి తప్పకుండా చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Palle Panduga 2.0: గ్రామాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కీలకం.. పవన్ కల్యాణ్

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments