Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూనె తాగినట్లు కలవస్తే తీపి వ్యాధి వస్తుందట..

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (17:37 IST)
Oil
ఎర్రని పూలదండలూ, వస్త్రాలలో స్త్రీ పురుషుల కానవస్తే రక్త సంబంధిత రోగాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. భూత ప్రేత పిశాచులు వస్తే జ్వరం వస్తుందని.. దున్నపోతులు, శునకాలు, గాడిదలు దిక్షణ దిక్కుకు వెళ్తున్నట్లు కలవస్తే.. ఊపిరితత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయి. రాక్షసులు, నీటికి సంబంధించిన కలలు వస్తే.. పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. 
 
నూనె తాగినట్లు కలవస్తే తీపి వ్యాధి వస్తుందని సూచన. చంద్ర సూర్య గ్రహణాలు వచ్చినట్లు కలవస్తే కంటి వ్యాధులు వస్తాయి. నల్లనిధి, భయంకర ముఖాలు కలిగిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా వుండాలని హెచ్చరించినట్లు అవుతుంది. 
 
అలాగే గాలిలో ఎగిరినట్లు కల వస్తే ఆస్తినష్టం. అలాగే దేవతలూ, గోవులూ, అగ్ని, సరస్సులు, కన్యలు, ఫలములు, పర్వతాలు, నదులు సముద్రాలు దాటటం వంటివన్నీ ధనాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు. శవాన్ని చూసినట్లు కల వస్తే కష్టాలు ముందున్నాయని సూచికలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

తర్వాతి కథనం
Show comments