Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘమాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు చేస్తే..?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (05:00 IST)
మాఘమాసంలో చేసే దానాలకు అధిక ప్రాధాన్యత వుంది. మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడి కాయను, శుక్లపక్ష చతుర్థశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాద రక్షలను దానం చేస్తే ఇహంలో సుఖ సంతోషాలు, మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ మాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు కూడా కూడా ఎంతో ఫలదాయకం. 
 
మాఘ మాసంలో బంగారు తులసీ దళాన్ని దానం చేయడం వలన సమస్త పాపాలు నశించి సకలాభీష్టాలు నెరవేరుతాయి. సాలగ్రామ దానం చేసిన వారికి తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది. ఈ మాసంలో చేసే అన్నదానం వల్ల సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసంలో ప్రతి దినం అన్నదానం చేయలేని వారు, మాఘ మాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం వుంటుంది. 
 
రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని నువ్వులు పోసి బంగారంతో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎలాంటి పాపాలైనా నశిస్తాయి. ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments