Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘమాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు చేస్తే..?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (05:00 IST)
మాఘమాసంలో చేసే దానాలకు అధిక ప్రాధాన్యత వుంది. మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడి కాయను, శుక్లపక్ష చతుర్థశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాద రక్షలను దానం చేస్తే ఇహంలో సుఖ సంతోషాలు, మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ మాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు కూడా కూడా ఎంతో ఫలదాయకం. 
 
మాఘ మాసంలో బంగారు తులసీ దళాన్ని దానం చేయడం వలన సమస్త పాపాలు నశించి సకలాభీష్టాలు నెరవేరుతాయి. సాలగ్రామ దానం చేసిన వారికి తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది. ఈ మాసంలో చేసే అన్నదానం వల్ల సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసంలో ప్రతి దినం అన్నదానం చేయలేని వారు, మాఘ మాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం వుంటుంది. 
 
రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని నువ్వులు పోసి బంగారంతో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎలాంటి పాపాలైనా నశిస్తాయి. ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

తర్వాతి కథనం
Show comments