నాగుల చవితి.. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే దేవతలను పూజిస్తే?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (10:48 IST)
Nagamma
నాగుల చవితి అక్టోబర్ 28 శుక్రవారం ఉదయం 10.33 గంటల తర్వాత ప్రారంభమై.. అక్టోబర్ 29, 2022న ఉదయం 08.13 నిమిషాలకు ముగుస్తుంది. అయితే శుక్రవారం పూట నాగుల చవితి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పుట్ట వద్దకు వెళ్లాలి. పుట్ట పక్కన ఓ దొప్పను వుంచి అందులో పాలు పోయాలి. గుడ్డును కూడా వుంచవచ్చు. 
 
కార్తీకంలో వచ్చే ఈ చవితి శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. చలిమిడి, చిమిలితో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేయాలి. ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. 
 
సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవాలి. కుజ, రాహు దోషాలు వున్నవారు కార్తీకంలో షష్ఠీ, చతుర్దశిలో ఉపవాసం వుండి నాగపూజ చేయాలి. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే నాగ దేవతలను పూజించడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంతపురం బత్తాయి మార్కెట్‌లో భారీగా పడిపోయిన ధరలు

హైదరాబాదులో తేలికపాటి వర్షం.. వేసవి తాపం నుంచి ఉపశమనం

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

తర్వాతి కథనం
Show comments