నాగుల చవితి.. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే దేవతలను పూజిస్తే?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (10:48 IST)
Nagamma
నాగుల చవితి అక్టోబర్ 28 శుక్రవారం ఉదయం 10.33 గంటల తర్వాత ప్రారంభమై.. అక్టోబర్ 29, 2022న ఉదయం 08.13 నిమిషాలకు ముగుస్తుంది. అయితే శుక్రవారం పూట నాగుల చవితి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పుట్ట వద్దకు వెళ్లాలి. పుట్ట పక్కన ఓ దొప్పను వుంచి అందులో పాలు పోయాలి. గుడ్డును కూడా వుంచవచ్చు. 
 
కార్తీకంలో వచ్చే ఈ చవితి శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. చలిమిడి, చిమిలితో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేయాలి. ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. 
 
సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవాలి. కుజ, రాహు దోషాలు వున్నవారు కార్తీకంలో షష్ఠీ, చతుర్దశిలో ఉపవాసం వుండి నాగపూజ చేయాలి. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే నాగ దేవతలను పూజించడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వున్న ప్రజలంతా ఉచిత పథకాలతో పనిలేకుండా కుబేరులవుతారు, ఎలాగంటే?

ఆ వైద్య విద్యార్థిని అర్థరాత్రి బయటకు ఎలా వెళ్లింది : సీఎం మమతా బెనర్జీ

లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం

భర్తను వదిలేసిన ఆమె.. భార్యను వదిలేసిన ఆయన.. కర్నూలులో ప్రేమికుల ఆత్మహత్య

డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోతకు అదిరేది లేదు భయపడేది లేదు : చైనా

అన్నీ చూడండి

లేటెస్ట్

10-10-2025 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య తొలగుతుంది.. ఖర్చులు విపరీతం...

Atla Taddi : అట్లతద్ది.. పదేళ్లు చేయాలట... గౌరీదేవిని ఇలా పూజిస్తే..?

09-10-2025 గురువారం ఫలితాలు - ఒత్తిళ్లకు లొంగవద్దు.. పత్రాలు అందుకుంటారు...

08-10-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Sirimanotsavam: ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి.. మంగళవారం రోజున సిరిమానోత్సవం

తర్వాతి కథనం
Show comments