నాగుల చవితి రోజున ఎరుపు పువ్వులు.. నువ్వుల నూనెతో..?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (21:04 IST)
నాగుల చవితి రోజున నాగదేవతను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు. పుట్టల దగ్గర శుభ్రం చేసి, నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి, పూలతో అలంకరించి, పుట్టలో పాలు పోసి నాగదేవతకు నమస్కరించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని, నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ ఫోటోలు కానీ, పడగను కానీ పెట్టి పూజ చేసుకోవాలి. 
 
పూజకు ఎరుపు రంగు పుష్పాలను వాడటం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీపారాధనకు, నెయ్యి, నువ్వుల నూనెను వాడటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments