Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుకాలంలో నోటికి తాళం వేస్తే..?

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:03 IST)
రాహుకాలం పరీక్షా కాలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ సమయంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా రాహుకాలంలో మౌనవ్రతాన్ని ఆచరించడం మంచిదని, తద్వారా పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
రాహుకాలం ఒకటిన్నర గంటల సమయం. ఈ గంటన్నరలో ఎవరూ మంచి పనులు చేయరని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రాహు కాలంలో మౌనం పాటించడం మంచిది. 
 
ముఖ్యంగా స్త్రీలకు రాహుకాలంలో మౌనవ్రతం చేయడం చాలా ప్రయోజనకరమని, రాహుకాలంలో మంగళ, శుక్రవారాల్లో మౌనవ్రతం చేయవచ్చని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments