Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుకాలంలో నోటికి తాళం వేస్తే..?

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:03 IST)
రాహుకాలం పరీక్షా కాలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ సమయంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా రాహుకాలంలో మౌనవ్రతాన్ని ఆచరించడం మంచిదని, తద్వారా పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
రాహుకాలం ఒకటిన్నర గంటల సమయం. ఈ గంటన్నరలో ఎవరూ మంచి పనులు చేయరని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రాహు కాలంలో మౌనం పాటించడం మంచిది. 
 
ముఖ్యంగా స్త్రీలకు రాహుకాలంలో మౌనవ్రతం చేయడం చాలా ప్రయోజనకరమని, రాహుకాలంలో మంగళ, శుక్రవారాల్లో మౌనవ్రతం చేయవచ్చని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదు : డీకే శివకుమార్

Janasena: పిఠాపురంలో జనసేన వ్యవస్థాపక దినోత్సవం- సమన్వయ కమిటీ సభ్యులు వీరే

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2025 శనివారం రాశిఫలితాలు - పత్రాల రెన్యువల్లో చికాకులెదుర్కుంటారు...

Saturday Fast Puja Rituals- శనివారం- శనిగ్రహ వ్రతం.. ఏం తినాలి.. ఏవి తినకూడదు..?

01-03-2025 నుంచి 31-03-2025 వరకు మాస ఫలితాలు

శుక్రవారం సాయంత్రం భార్యకు భర్త మల్లెపువ్వులు, స్వీట్లు కొనిపెడితే.. ఏం జరుగుతుంది?

28-02- 2025 శుక్రవారం రాశిఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments