రాహుకాలంలో నోటికి తాళం వేస్తే..?

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:03 IST)
రాహుకాలం పరీక్షా కాలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ సమయంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా రాహుకాలంలో మౌనవ్రతాన్ని ఆచరించడం మంచిదని, తద్వారా పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
రాహుకాలం ఒకటిన్నర గంటల సమయం. ఈ గంటన్నరలో ఎవరూ మంచి పనులు చేయరని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రాహు కాలంలో మౌనం పాటించడం మంచిది. 
 
ముఖ్యంగా స్త్రీలకు రాహుకాలంలో మౌనవ్రతం చేయడం చాలా ప్రయోజనకరమని, రాహుకాలంలో మంగళ, శుక్రవారాల్లో మౌనవ్రతం చేయవచ్చని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

తర్వాతి కథనం
Show comments