Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 24న మత్స్య జయంతి.. పసుపు రంగు దుస్తులు ధరిస్తే?

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (23:01 IST)
Matysa Jayanthi
మార్చి 24న మత్స్య జయంతి. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన ఈ మత్స్యావతారం ప్రాశస్త్యమైనది. మత్స్యావతారం శ్రీ మహా విష్ణువు మొదటి అవతారం. ఇందులో విష్ణువు పెద్ద చేపగా అవతరించాడు. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం ఉత్తమం. 
 
ఈ రోజున మహావిష్ణువు, లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు ధరించి చందనం ధరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. స్వామికి పువ్వులు, అరటి పండ్లు, పాయసాన్ని, రవ్వలడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి, ఆపై విష్ణువు మత్స్య పురాణం లేదా మత్స్య పురాణాన్ని పఠించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
మత్స్య జయంతి 2023 తేదీ : గురువారం, మార్చి 23, 2023
మత్స్య జయంతి ముహూర్తం సమయం : మార్చి 24 మధ్యాహ్నం 02:40 నుండి 05:07 వరకు
వ్యవధి : 02 గంటలు 26 నిమిషాలు
 
మత్స్య జయంతి నాడు మత్స్య పురాణం వినడం లేదా చదవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. శ్రీలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments