Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahahlaya Amavasya 2025: మహాలయ అమావాస్య రోజున గుమ్మడిని ఎవరికి దానంగా ఇవ్వాలి?

సెల్వి
శనివారం, 20 సెప్టెంబరు 2025 (23:43 IST)
Mahahlaya Amavasya
పితృ దేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు, వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్ఠమని పండితులు చెబుతారు. అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పండి పెడితే మంచిది. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. 
 
కుటుంబంలో పెద్దలను కోల్పోయిన వారు.. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ పక్షంలో తప్పని సరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు.. కనీసం మహాలయ అమావాస్య రోజైనా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి.. వారి ఆకలి తీర్చాలంటారు. 
 
మహాలయ పక్షం రోజుల్లో ఇంకా మహాలయ అమావాస్య రోజున ఇచ్చే తర్పణాల వల్ల పితృ దేవతల ఆకలి తీరి వారు సంతృప్తి చెందుతారని వెల్లడిస్తున్నారు. ఎవరైనా ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే.. వాళ్లకు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. ఇలా చేయడం వల్ల పితృ దేవతల ఆశీస్సులు తప్పక కలుగుతాయంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేద్దాం.. ఎంపీగా నేను పోటీచేస్తా.. పోయేదేముంది?: జగన్

Chandra Babu New Idea: పట్టణాల్లో పశువుల కోసం హాస్టళ్లు.. చంద్రబాబు

Kavitha: తండ్రి పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఏకైక కుమార్తెను నేనే: కల్వకుంట్ల కవిత

Chandrababu: వ్యర్థాల పన్నుతో పాటు వ్యర్థ రాజకీయ నాయకులను తొలిగిస్తాను.. చంద్రబాబు

ఐఐటీలో మరో మృతి- ఉరేసుకుని పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Mahalaya Amavasya 2025: రవి అమావాస్య, మహాలయ అమావాస్య.. రెండూ ఒకే రోజు..

80 ఏళ్ల వయస్సైతేనేం.. తిరుమల కొండ మెట్లెక్కి.. శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు (video)

Pradosham: ప్రదోష సమయలో నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకంటే?

Aishwarya Pradosham: ఐశ్వర్య ప్రదోషం- నీలకంఠ స్తోత్రం పఠించడం చేస్తే?

19-09-2025 శుక్రవారం ఫలితాలు - రావలసిన ధనం అందుతుంది.. ఖర్చులు సామాన్యం...

తర్వాతి కథనం
Show comments