Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం హనుమంతునికి సింధూరం, మందార పువ్వులను..?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:39 IST)
ప్రతి శనివారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి హనుమంతునికి సింధూరం రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుడి మెడలో మందార లేదా తమలపాకుల మాల వేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆంజనేయునికి 11 ప్రదక్షణలు, 11 తమలపాకుల మాల సమర్పించటంతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
అహిరవన్ మహిరవన్ అనే ఇద్దరు రాక్షసులు మోసపూరితంగా రామలక్ష్మణులను పాతాళానికి తీసుకెళ్లారు. ఆ రాక్షసులు వారిద్దరినీ తన దేవతకు బలి ఇవ్వబోతున్న సమయంలో, హనుమంతుడు ఎర్ర దేవత రూపాన్ని తీసుకొని రామ లక్ష్మణులను విడుదల చేశాడు. ఈ ఘటన జ్ఞాపకార్థకంగా హనుమంతుడికి సింధూరం రాయడం ఆనవాయితీగా వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

అన్నీ చూడండి

లేటెస్ట్

19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments