వివాహితులు కాలి రెండో వేలికి మాత్రమే మెట్టెలు ధరించాలట..?!

Webdunia
మంగళవారం, 25 మే 2021 (21:57 IST)
Leg Finger Ring
పూజలు, వాస్తు సంబంధిత విషయాలపై కాస్త జాగ్రత్తలు అవసరం. మహిళలు పూజాది కార్యక్రమాల పట్ల అధిక శ్రద్ధ వహించాలని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ముందుగా ఇంటిముందు ముగ్గులు వేసేటప్పుడు దక్షిణం వైపు నిల్చుని వేయకూడదు. ఉత్తరం లేదంటే సూర్యుడు ఉదయించే దిశవైపు నిల్చుని ముగ్గుపెట్టాలి. వాకిలిలో పసుపు నీరు చల్లడం మరిచిపోకూడదు. 
 
గర్భవతులు ఉగ్రరూపంలో వున్న దేవతల ఆలయాలకు వెళ్ళకూడదు. ఇంకా వ్రతమాచరించాల్సిన అవసరం లేదు. ఆలయాలకు వెళ్లడం మాత్రం చేయొచ్చు. వివాహితులు కాలి రెండో వేలికి మాత్రమే మెట్టెలు ధరించాలి. మూడో వేలికి ధరించకూడదు. ఇలా చేస్తే అనారోగ్యం తప్పదు. అలాగే భర్తకు ప్రతికూలత ఫలితాలు ఎదురవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఆలయాల్లో ఇచ్చే తులసీ ప్రసాదాన్ని తలలో ధరించకూడదు. మంగళ, శుక్రవారాల్లో మహిళలు తలస్నానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచే మహిళల ఇంట లక్ష్మీ నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD EO Anil Kumar Singhal: నెయ్యిలో కల్తీ ఆరోపణలు.. టీటీడీ ఈవో బదిలీ

Ambati Rambabu: అంబటి రాంబాబుపై 16 కేసులు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments