Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుజ దోషం వున్న జాతకులు ఏం చేయాలో తెలుసా? (video)

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (12:59 IST)
కుజదోషం వున్న జాతకులు కుమారస్వామిని పూజించడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. కుమారస్వామి యుద్ధంలో తారకాసురుడు, సూరపద్ముడు, సింగముఖాసురులను వధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే కుజదోషం వున్న జాతకులు కుమార స్వామిని పూజించడం ద్వారా ఆ దోష ఫలితాలు తగ్గుతాయి. రోజు ఉదయం స్నానానికి అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించాలి. 
 
ఇలా చేయడం ద్వారా కుజ దోషం తొలగి శుభఫలితాలుంటాయి. కుమార స్వామి ఐదు హస్తాలలో ఆరు ఆయుధాలుంటాయి. స్కంధ పురాణంలో సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని రోజు ప్రతిరోజూ పఠిస్తే. పాపాలన్నీ తొలగిపోతాయి. కుజ దోషాలు నివృత్తి అవుతాయి. కుమార స్వామిని స్తుతించి రోజు షష్ఠి, విశాఖ, కార్తీక నక్షత్రాల రోజుల్లో, సోమ, మంగళ రోజుల్లో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
కుమార స్వామికి గంగాదేవి పుత్రుడు కావున కాంగేయుడని, శరవణభవ, కార్తీకేయుడు అనే పేర్లున్నాయి. ఆయన చేతులో వున్న వేలాయుధం జ్ఞానశక్తికి ప్రతీక. అందుకే ఆయన్ని పూజించడం ద్వారా సంపూర్ణ జ్ఞానం చేకూరుతుంది. ఈతిబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుజ దోషాలే కాకుండా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments