Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్యసిద్ధి సమయం.. 11 దీపాలను కొబ్బరి నూనెతో వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (16:48 IST)
కార్యసిద్ధి సమయం మంగళవారం (21-03-23) సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వుంది. ఈ సమయంలో వరాహి మూర్తిగా వరాలను ఇచ్చే వరాహి దేవిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అలాగే వరాహి మూర్తిని వరాహి ముద్రతో వజ్ర ఘోషం అనే పదాన్ని పఠించాలి. 
 
అలాగే కార్యసిద్ధి దాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే సమీప ఆలయాన్ని సందర్శించడం, హనుమంతుడిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
ముఖ్యంగా కార్యసిద్ధి సమయంలో 11 దీపాలను, కొబ్బరినూనెతో వెలిగించడం ద్వారా సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

లేటెస్ట్

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments