Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే..?

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (21:50 IST)
కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో 365 వత్తులు వెలిగించుకునే ఆనవాయితీ ఉంటుంది. ఈ వత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి ఉదయం విష్ణువు మత్స్య రూపానికి తులసిని సమర్పించి, సత్యనారాయణ కథను విని, పంచామృతంతో అభిషేకం చేసి, శివుడికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. 
 
లక్ష్మీదేవికి, తులసి చెట్టుకు నెయ్యి దీపం వెలిగించాలి. తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి. పసుపు, కుంకుమలతో దీపారాధన చేయాలి. పౌర్ణమి రోజున అన్నదానం, వస్త్రాలు, పాదరక్షలు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. అప్పులు తొలగిపోతాయి. ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తర్వాతి కథనం
Show comments