Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాలయానికి వెళ్తే.. ఇలా చేయాలి..?

Webdunia
గురువారం, 28 మే 2020 (18:17 IST)
సాధారణంగా దేవతలను శాస్త్రోక్తంగా పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే శివాలయానికి వెళ్ళే సమయంలో శివుడిని ఎలా పూజించాలనే నియమం వుంది. సాధారణంగా శివుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తొలుత ''శివాయ నమః'' అనే మంత్రాన్ని ఉచ్ఛరించి.. రాజగోపురాన్ని తొలుత దర్శనం చేయాలి. ఆపై ఆలయం లోపలకి ప్రవేశించి విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. 
 
వినాయక పూజ తర్వాత నందీశ్వరుడిని స్తుతించాలి. నందీశ్వరుడిని దర్శించి.. నందీశ్వరా.. శివపరమాత్మను దర్శించేందుకు వచ్చాను. అనుమతి ఇవ్వాలని కోరాలి. ఆ సమయంలో నంది గాయత్రి మంత్రాన్ని జపించాలి. 
 
ఇక శివ దర్శనం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వుచ్చరించి స్తుతించడం మేలు. అటు పిమ్మట పార్వతీదేవిని, దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాక మూడు, ఐదు, ఏడుసార్లు ఆలయ ప్రదక్షణ చేయాలి. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమఃశ్శివాయ అనే మంత్రాన్ని ఉచ్ఛరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments