Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాలయానికి వెళ్తే.. ఇలా చేయాలి..?

Webdunia
గురువారం, 28 మే 2020 (18:17 IST)
సాధారణంగా దేవతలను శాస్త్రోక్తంగా పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే శివాలయానికి వెళ్ళే సమయంలో శివుడిని ఎలా పూజించాలనే నియమం వుంది. సాధారణంగా శివుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తొలుత ''శివాయ నమః'' అనే మంత్రాన్ని ఉచ్ఛరించి.. రాజగోపురాన్ని తొలుత దర్శనం చేయాలి. ఆపై ఆలయం లోపలకి ప్రవేశించి విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. 
 
వినాయక పూజ తర్వాత నందీశ్వరుడిని స్తుతించాలి. నందీశ్వరుడిని దర్శించి.. నందీశ్వరా.. శివపరమాత్మను దర్శించేందుకు వచ్చాను. అనుమతి ఇవ్వాలని కోరాలి. ఆ సమయంలో నంది గాయత్రి మంత్రాన్ని జపించాలి. 
 
ఇక శివ దర్శనం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వుచ్చరించి స్తుతించడం మేలు. అటు పిమ్మట పార్వతీదేవిని, దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాక మూడు, ఐదు, ఏడుసార్లు ఆలయ ప్రదక్షణ చేయాలి. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమఃశ్శివాయ అనే మంత్రాన్ని ఉచ్ఛరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

తర్వాతి కథనం
Show comments