Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే..? హనుమంతుడికి?

భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా వున్నారా? ఎప్పుడూ పాము ముంగీసులా కీచులాడుకుంటున్నారా? అయితే హనుమంతుడిని ఇలా పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ఏం చేయాలంటే.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (16:26 IST)
భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా వున్నారా? ఎప్పుడూ పాము ముంగీసులా కీచులాడుకుంటున్నారా? అయితే హనుమంతుడిని ఇలా పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ఏం చేయాలంటే.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

ఇలా ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేసినట్లైతే.. సుఖమయ జీవితం చేకూరుతుంది. స్త్రీలు 41 రోజుల పాటు హనుమంతుడిని పూజించినట్లైతే.. మధ్యలో విరామం ఇచ్చి తిరిగి 41 రోజులు ఈ పూజను పూర్తి చేయవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే ఆంజనేయ స్వామిని వివాహం కానివారు యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి.. దానితో దీపారాధన చేయాలని.. అలాగే బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. దృష్టి లోపాలు, శత్రు విజయం కోసం పొట్టుతీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. శని దోషాలు తొలగిపోవాలంటే.. నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.. ఏపీ సర్కారు

ఒకే రోజులో 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో మరో క్యాన్సర్ ఆస్పత్రి.. తుళ్లూరులో ప్రారంభం

రూ.500 బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసిన ప్రేమికులు.. అందులో ఏముందంటే?

భర్త కాకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ నేరం కాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments