ఆకస్మిక ధనప్రాప్తికి పరిహారాలు.. రావలసిన సొమ్ము చేతికి రావాలంటే?

Webdunia
శనివారం, 23 జులై 2022 (15:36 IST)
ఆకస్మిక ధనప్రాప్తికి ఈ పరిహార మార్గాలు పాటించాలి. మహాలక్ష్మీ అష్టకం ప్రతిరోజు 8 సార్లు పారాయణ 40 రోజులు చేయగలరు. ఇంకా రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. 
 
మహాలక్ష్మీ అష్టకం 80 సార్లు పారాయణ చేయడం మంచిది. ప్రతిరోజూ కుబేర అష్టోత్తరం 3 మార్లు పారాయణ చేయగలరు. ఆర్థిక సమస్యలు వున్నచో కుబేర అష్టోత్తరము 12 మార్లు పారాయణ చేయగలరు. ధనప్రాప్తికి శ్రీ లక్ష్మీ స్తోత్రము ప్రతిరోజు 11 మార్లు 40 రోజులు పారాయణ చేయగలరు. 
 
లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రము 12 మార్లు 12 రోజులు పారాయణ చేయగలరు. కనకధారా స్తోత్రము ప్రతిరోజు 3 మార్లు 32 రోజులు పారాయణ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

వైకాపా నేత, ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డికి జైలుశిక్ష

ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్... కృష్ణా జిల్లాలో ఒకరు మృతి

సంస్కృత వర్శిటీలో కీచకపర్వం... విద్యార్థిపై అత్యాచారం.. వీడియో తీసిన మరో ఆచార్యుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

తర్వాతి కథనం
Show comments