శుక్రవారం.. శ్రీలక్ష్మికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే..?

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (20:02 IST)
శుక్రవారాల్లో తెల్లని వస్త్రాలు ధరించడమే కాదు శ్రీలక్ష్మి అనుగ్రహం కోసం పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి కుంకుమపువ్వుని లేదా బియ్యంతో పాయసం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
శుక్రవారం రోజున తులసి మొక్కను, శాలిగ్రామాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషించి, కోరుకున్న వరాన్ని ఇస్తుంది. తులసి మొక్క దగ్గర ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. 
 
శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం రోజున స్త్రీలు, పసుపు, కుంకుమ, పువ్వులను ధరించాలి. అలాగే గోరింటాకు పెట్టుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మీనరాశికి ఆదాయం-14

తర్వాతి కథనం
Show comments