Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం.. శ్రీలక్ష్మికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే..?

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (20:02 IST)
శుక్రవారాల్లో తెల్లని వస్త్రాలు ధరించడమే కాదు శ్రీలక్ష్మి అనుగ్రహం కోసం పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి కుంకుమపువ్వుని లేదా బియ్యంతో పాయసం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
శుక్రవారం రోజున తులసి మొక్కను, శాలిగ్రామాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషించి, కోరుకున్న వరాన్ని ఇస్తుంది. తులసి మొక్క దగ్గర ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. 
 
శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం రోజున స్త్రీలు, పసుపు, కుంకుమ, పువ్వులను ధరించాలి. అలాగే గోరింటాకు పెట్టుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments