Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం.. శ్రీలక్ష్మికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే..?

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (20:02 IST)
శుక్రవారాల్లో తెల్లని వస్త్రాలు ధరించడమే కాదు శ్రీలక్ష్మి అనుగ్రహం కోసం పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి కుంకుమపువ్వుని లేదా బియ్యంతో పాయసం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
శుక్రవారం రోజున తులసి మొక్కను, శాలిగ్రామాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషించి, కోరుకున్న వరాన్ని ఇస్తుంది. తులసి మొక్క దగ్గర ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. 
 
శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం రోజున స్త్రీలు, పసుపు, కుంకుమ, పువ్వులను ధరించాలి. అలాగే గోరింటాకు పెట్టుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలను విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

నల్గొండలో దారుణం.. కుమారుడు రేప్ చేసి.. హత్య చేస్తే.. తల్లి కాపలా కాసింది..

బీహార్‌లో 'జీవితపుత్రిక'.. పవిత్ర స్నానాల చేస్తూ 43మంది మృతి

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

24-09-2024 మంగళవారం దినఫలితాలు : యత్నాలు విరమించుకోవద్దు...

24-09-2024 మధ్య అష్టమి.. కాలభైరవుడిని, శివుడిని పూజిస్తే?

తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ఇవి తెలుసుకోండి..

శరన్నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం..

లడ్డూల్లో జంతుకొవ్వు.. తగ్గేదేలేదంటున్న భక్తులు.. ఊపందుకున్న విక్రయాలు

తర్వాతి కథనం
Show comments