అంత్యక్రియలు పూర్తయ్యాక తలంటు స్నానం చేయాలి.. ఎందుకో తెలుసా?

మానవ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి మొత్తాన్ని నీటితో శుభ్రం చేయిస్తారు. ఆపై అందరూ తలంటు స్నానం చేస్తారు. సాధారణంగా మానవ శరీరం నుంచి ఆత్మ గాలిలో కలిసిపోయాక.. ఆ మృతదేహానికి చితి పెట్టడం లేదా పూడ్చి పెట్టడం సంప్రదాయం.

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (16:02 IST)
మానవ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి మొత్తాన్ని నీటితో శుభ్రం చేయిస్తారు. ఆపై అందరూ తలంటు స్నానం
చేస్తారు. సాధారణంగా మానవ శరీరం నుంచి ఆత్మ గాలిలో కలిసిపోయాక.. ఆ మృతదేహానికి చితి పెట్టడం లేదా పూడ్చి పెట్టడం సంప్రదాయం. ఈ పనులకే అంత్యక్రియలు అని పేరు. అంత్యక్రియలు ముగిశాక తలంటు స్నానం చేయడం ప్రేతాత్మల నుంచి తమను విడిపించుకోవడం కోసమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
అయితే సైన్స్ ప్రకారం పరిశీలిస్తే.. మానవ శరీరంలో నుంచి ఆత్మ వేరయ్యాక ఆ మృతదేహం కొంచెం కొంచెంగా కుళ్ళిపోవడం మొదలవుతుంది. అంత్యక్రియల్లో పాల్గొనే వారంతా మృతదేహం పక్కనే కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కుళ్ళిపోతూ వచ్చే భౌతిక కాయం నుంచి బ్యాక్టీరియాలు అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై ప్రభావం చూపుతాయి. అందుకే మృతదేహాన్ని శ్మశానానికి పంపించిన తర్వాత అందరూ తలంటు స్నానం చేయాలంటారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments